సెయింట్ లూయీస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ నిర్వాహకులు, భగవద్గీతా బంధువు శ్రీ స్వర్ణ ప్రసాద్ స్వగృహం లో ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చే భగవద్గీత లోని ‘కర్మ యోగం’ పై ప్రవచనం ఏర్పాటయింది.(26.8.2023). ఆ సందర్భం గా కొన్ని దృశ్యాలు ఇక్కడ…..































